నెల్లూరు జిల్లా,ఆత్మకూరు పట్టణంలోని DSP కార్యాలయం వెనుక భాగం గిరిజన కాలనీలో యాగసిరి వెంగయ్య— నాగమణి అనే దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఆ దంపతులకు ఒక చిన్నారి, ఒక బాబు సంతానం. వెంగయ్య గత కొన్ని నెలల కిందట నుండి ఆరోగ్య పరిస్థితి సరిలేక మృత్యువుతో పోరాడి శుక్రవారం చివరి శ్వాస విడిచారు. వారి సతీమణి కి మతిస్థిమితంతో ఎటువంటి పని చేయలేని ఏం తోచని పరిస్థితి లో ఉంది. మన వంతుగా మనం సహాయం చేసి అనాధ చిన్నారులకు ఉండగా నిలుద్దాం.... సహాయం చేయదలచిన వారు మరియు మరికొన్ని వివరాల కోసం 9492353607 సంప్రదించగలరని ఐక్య ఫాండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి కోరారు.
0 Comments